తెలంగాణ తరహాలో భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం : సీఎం కేసీఆర్‌

byసూర్య | Sun, Dec 04, 2022, 08:36 PM

మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ కార్యాలయం, కలెక్టరేట్‌ భవనాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గురించి ప్రస్తావించారు.ప్రజలు హామీ ఇస్తే బీఆర్‌ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వస్తానన్నారు.తెలంగాణ తరహాలో భారతదేశాన్ని అభివృద్ధి చేద్దాం' అని కేసీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ కోసం బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారికి అడ్డంకులు సృష్టిస్తారని అన్నారు. మోదీ ప్రభుత్వం వల్ల తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల నష్టం వచ్చిందన్నారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM