5 నుంచి ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలు

byసూర్య | Wed, Nov 23, 2022, 12:52 PM

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిసెంబర్ 3 నుంచి జరగాల్సిన ఎంఈడీ 2వ, 4వ సెమి స్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొ ఫెసర్ ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని, పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్ www. telanganauniversity. ac. inను సం ప్రదించాలని సూచించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM