నవోదయలో దరఖాస్తుల ఆహ్వానం
byసూర్య |
Tue, Oct 04, 2022, 03:35 PM
నాగర్ కర్నూలు జిల్లా వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2023-24 సంవత్సరానికి 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. దరఖాస్తు చేయడానికి ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. అక్టోబర్ 15వ తేదీలోగా navodaya. gov. in సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని, పరీక్ష 2023 ఫిబ్రవరి 11న జరుగుతుందన్నారు.
Latest News