విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి

byసూర్య | Tue, Oct 04, 2022, 03:34 PM

విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారం గ్రామానికి చెందిన చిన్నబోయిన యాదయ్య సోమవారం వ్యవసాయ బావి వద్ద మోటర్ కరెంట్ రిపేర్ చేసిన సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM