శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ప్రారంభించిన తెరాస నాయకులూ

byసూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

మహబూబ్ నగర్ జిల్లా లో తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి తో కలసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.


Latest News
 

మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు Fri, May 16, 2025, 09:42 PM
దాతరపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Fri, May 16, 2025, 08:27 PM
తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM