శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ప్రారంభించిన తెరాస నాయకులూ

byసూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

మహబూబ్ నగర్ జిల్లా లో తెరాస నాయకులూ శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ  పర్యటనలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 38 లక్షల రూపాయలతో నిర్మించిన శాఖ గ్రంథాలయం దేవరకద్ర భవనాన్ని ఎమ్మెల్యే అల వెంకటేశ్వర రెడ్డి తో కలసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MP మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM