కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

byసూర్య | Fri, Sep 23, 2022, 02:14 PM

ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పతనం అవుతోందన్నారు. ఈ సమయంలో రేషన్ దుకాణాల్లో ప్రధాని మోడీ ఫొటో కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెతకడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి వాటిని యాక్ట్ ఆఫ్ గాడ్ (దైవిక ఘటన)గా కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారేమోనని సెటైర్ వేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM