భారీగా పెరుగుతున్న సైబర్ నేరాలు

byసూర్య | Wed, Aug 17, 2022, 12:21 PM

భారత్ లో సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతినెల 80 వేల కేసులు నమోదవుతున్నాయి. సైబర్ నేరాలపై తాజాగా జరిపిన సర్వేలో దేశంలో 42 శాతం మంది ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు దాదాపు ప్రతి నెల రూ.200 కోట్లు కొల్లగొడుతున్నారు. తెలంగాణలో సగటున 9 కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 5 వేల కేసులు నమోదయ్యాయి.

Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM