రేపటి నుంచి తుర్కపల్లిలో భూలక్ష్మి జాతర

byసూర్య | Sat, May 14, 2022, 08:53 AM

నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్క పల్లి గ్రామంలో ఈ ఆదివారం నుంచి భూలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ స్రవంతి పరమేష్ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా రేపు గణపతి పూజ, నైవేద్యం, బండ్ల ప్రదర్శన, బోనాల ఊరేగింపు ఉంటుందని, 16న పాచీ బండ్ల ప్రదర్శన, అన్నదాన కార్యక్రమం, కుస్తీ పోటీలు నిర్వహిస్తామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM