byసూర్య | Sat, May 14, 2022, 08:49 AM
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న 2021-22 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు నూతన, రెనివల్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మే 12 నుంచి మే 21 వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తెలిపారు. కావున విద్యార్థులు నిర్ణీత గడువులోగా https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకావాలని సూచించారు.