స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

byసూర్య | Sat, May 14, 2022, 08:49 AM

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న 2021-22 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు నూతన, రెనివల్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మే 12 నుంచి మే 21 వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తెలిపారు. కావున విద్యార్థులు నిర్ణీత గడువులోగా https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకావాలని సూచించారు.


Latest News
 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM
అమ్మవారిని దర్శించుకున్న మంత్రి Thu, Apr 25, 2024, 01:06 PM
ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి Thu, Apr 25, 2024, 01:04 PM
అలంపూర్ ఆలయాలలో ప్రత్యేక పూజలు Thu, Apr 25, 2024, 12:59 PM