చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు అందుకుంటున్న మంత్రి సత్యవతి రాథోడ్

byసూర్య | Thu, Jan 13, 2022, 12:58 PM

ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ముచ్చింతల్ దివ్య సాకేతంలో జరిగిన పూజల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వచ్చేనెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనాల్సిందిగా మంత్రిని జీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM