లారీ - ఆటో ఢీ

byసూర్య | Fri, Nov 26, 2021, 10:24 AM

జిల్లాలోని రెబ్బన మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని దేవుళగూడెం వద్ద ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందినవారిని తెనుగుగూడకు చెందిన గీత, గణేశ్‌గా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


 


 


Latest News
 

ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM