ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

byసూర్య | Wed, Nov 24, 2021, 01:39 PM

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్  చేశారు. నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల 70 వేలతో పాటు నకిలీ పత్రాలు, రబ్బర్  స్టాంప్ లు, ప్రింటర్ , ల్యాప్ టాప్  స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నిరుద్యోగుల నుంచి 23 లక్షలకు పైగా వసూలు చేశారని. రాచకొండ సీపీ మహేశ్  భగవత్  వెల్లడించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే మోసాలకు పాల్పడుతున్నారన్న CP.... నిందితుల్లో ఒకరు విదేశాల్లో చదువుకున్నారని తెలిపారు.


 


 


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM