అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం

byసూర్య | Tue, Nov 23, 2021, 02:49 PM

హయత్‌నగర్‌కు సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో దారుణం జరిగింది. తారామతిపేట్‌కు చెందిన ఓ వ్యక్తికి మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు పీకల దాకా మద్యం తాగించారు.మద్యం అతిగా సేవించడంతో అతను స్పృహ కోల్పోయాడు.అనంతరం అతని భార్యపై ఇద్దరు దుండగులు అత్యాచారం చేసి మట్టుబెట్టారు. సురేశ్‌, శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM