byసూర్య | Sat, Nov 20, 2021, 08:05 AM
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేషమ్ బాగ్లోని అత్తారా సీడీ వద్ద నవాజ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు సెంట్రింగ్ చేస్తూ పట్టు సంచిలో ఉంటున్నాడు. హత్య వెనుక గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.