శంషాబాద్ ఎయిర్ పోర్టులో వ్యక్తి అరెస్ట్

byసూర్య | Mon, Oct 25, 2021, 03:03 PM

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలియా భాను అనే వ్యక్తిని సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆలియా భాను అనే వ్యక్తి వద్ద నుంచి రూ.10 లక్షలకు పైగా విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి EY-275 విమానంలో నిందితుడు వచ్చాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతని బ్యాగ్‌ను సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు చెకింగ్ చేశారు. బ్యాగులో 10 లక్షలకు పైగా సౌది రియాల్స్‌ను గుర్తించారు. సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి ఆధికారులు కరెన్సీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM