జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన

byసూర్య | Mon, Oct 25, 2021, 03:05 PM

హైదరాబాద్‌ నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు బుద్ధ భవన్‌లోని జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా... ఎలాంటి ఫైన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపించారు. ప్రతి పక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయమా? అంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM