byసూర్య | Wed, Jun 09, 2021, 11:44 AM
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు పెరిగింది. సుంకేసుల నుండి 3,284 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. ఇన్ ఫ్లో: 3,284 క్యూసెకులుండగా ఔట్ ఫ్లో: నిల్. పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు కాగా ప్రస్తుతం: 809.10 అడుగులుంది. జలాశయం పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 33.7658 టీఎంసీలుంది.