శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద నీరు

byసూర్య | Wed, Jun 09, 2021, 11:44 AM

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద నీరు పెరిగింది. సుంకేసుల నుండి 3,284 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయంలో చేరింది. ఇన్ ఫ్లో: 3,284 క్యూసెకులుండగా ఔట్ ఫ్లో: నిల్. పూర్తి స్థాయి నీటి మట్టం: 885.00 అడుగులు కాగా ప్రస్తుతం: 809.10 అడుగులుంది. జలాశయం పూర్తిస్దాయి నీటి నిల్వ : 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం: 33.7658 టీఎంసీలుంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM