సీఎం కేసీఆర్‌ హాలియా సభపై గందరగోళం

byసూర్య | Mon, Apr 12, 2021, 04:25 PM

 నాగార్జున సాగర్ ఉపఎన్నిక సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. ఈ నెల 14న హాలియాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ కూడా హాజరుకానున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ సభపై హెచ్‌ఆర్సీలో పిటిషన్‌ దాఖలు చేశాయి బీసీ సంఘాలు. కోవిడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సభ ఏర్పాటు చేస్తున్నారని, తక్షణమే సభను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో హాలియా సభపై గందరగోళం నెలకొంది.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM