మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా

byసూర్య | Mon, Apr 12, 2021, 04:23 PM

వనపర్తి: తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి కరోనా సోకింది. రెండ్రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉండటంతో ఆయనకు ఇవాళ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మంత్రి తెలిపారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. హోం క్వారంటైన్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను వనపర్తిలో హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM