యాదాద్రిలో రేపటి నుంచి ఆర్జిత సేవలు ప్రారంభం

byసూర్య | Sat, Apr 03, 2021, 08:38 AM

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. గత నెల 25న యాదాద్రి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మార్చి 28న ఆర్జిత సేవలు నిలిపివేశారు. కాగా, ఆలయంలో కరోనా ప్రభావం తగ్గడంతో వారం రోజుల అనంతరం సేవలను మళ్లీ ప్రారంభించనున్నారు. ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణను రేపటి నుంచి పునరుద్ధరిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఆలయంలో సుమారు 78 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM