అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి

byసూర్య | Wed, Mar 31, 2021, 01:37 PM

హైదరాబాద్‌లోని కర్మాన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు మొయినాబాద్‌లోని మామిడి తోటలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దుర్గానగర్ కాలనీకి చెందిన రాములు అనే డాక్యుమెంట్ రైటర్ ఇంటిలో ఆనంద్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అలాగే రాములుకు చెందిన మామిడి తోటలోనే ఆనంద్ శవమై కనిపించాడు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కొట్టి చంపేశారని ఇంటి యజమాని రాములుపై మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి తల్లిదండ్రులు.. రాములు ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM