సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్

byసూర్య | Wed, Mar 31, 2021, 01:32 PM

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సీఎం జిల్లా అని చెప్పుకొనే మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం దారుణమన్నారు. పటాన్‌చెరులో కాలుష్యం కోరలు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్‌కి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారని చెప్పారు. దళితుల దగ్గర భూములు లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM