బాలానగర్‌ చెరువులో మృతదేహాలు

byసూర్య | Wed, Jan 20, 2021, 08:41 AM

 జిల్లాలోని బాలానగర్‌ మండలంలో గుర్తుతెలియని మృతదేహాలు కలకలం సృష్టించాయి. మండలంలోని ఉడిత్యాల చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు తేలియాడుతూ ఉన్నాయి. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థులు మృతదేహాలను గుర్తించారు. చెరువు సమీపంలో ఓ బైక్‌ కూడా ఉన్నదని స్థానికులు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకా రంతో మృతదేహాలను చెరువులోనుంచి వెలికితీశారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదచేసి, దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
 

వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM