గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడుల

byసూర్య | Sat, Apr 04, 2020, 11:11 AM

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టాటా నగర్ లో గుట్కా తయారీ కేంద్రంపై శంషాబాద్ ఎస్.ఓ.టి పోలీసులు దాడులు జరిపారు. అంబర్ లేబుల్ తో గుట్కా తయారు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో గుట్కా తయారుచేసే నాలుగు మిషన్లను సీజ్ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుంది అని తెలిపారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM