ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం

byసూర్య | Sat, Apr 04, 2020, 11:08 AM

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా స్తంభించిపోయింది. మన రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి వి.ఎస్.టి ఇండస్ట్రీస్ ఎం.డి. దేవ్ రాజ్ లహరి శనివారం మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, వి.ఎస్.టి యూనియన్ ప్రెసిడెంట్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వారు మంత్రి కేటిఆర్ కి 1 కోటి రూపాయలు చెక్కను విరాళంగా అందించారు.


Latest News
 

నిరుపేద వధువుకు పుస్తె, మట్టెలు అందజేత Tue, Apr 16, 2024, 12:31 PM
ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రేట్లు Tue, Apr 16, 2024, 12:27 PM
బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య Tue, Apr 16, 2024, 12:26 PM
స్కూల్ వ్యాను కింద పడి చిన్నారి మృతి Tue, Apr 16, 2024, 12:23 PM
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం Tue, Apr 16, 2024, 11:46 AM