పేదలకు కూరగాయలు పంపిణీ

byసూర్య | Tue, Mar 31, 2020, 12:46 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో దినసరి కూలీలు, నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి తనవంతు సాయం చేసేందుకు సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ముందుకొచ్చాడు. సూరారంలో 800 మంది నిరుపేదలకు కూరగాయలు సంతోష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు, దినసరి కూలీలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM