పోలీసులకు పండ్లు పంపిణి చేసిన యువత...

byసూర్య | Tue, Mar 31, 2020, 12:47 PM

కరోనా విజృంభిస్తున్న వేళ ... పోలీసులు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే వారు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొంత మంది పోలీసులకు తిండి కూడా దొరకడం లేదు అన్నది వాస్తవం. అయితే ఇలాంటి సమయంలో కొంత మంది యువత తమకు అందుబాటులో ఉన్న పోలీసులకు పండ్లు పంపిణి చేస్తున్నారు. మెహదీపట్నం నవోదయ కాలనీకి చెందిన సందీప్ ఆకాష్, సాయినాథ్ లు తమ స్నేహితులతో కలిసి సోషల్ డిస్టెన్స్ లో ఉంటూ పండ్లు పంపిణీ చేస్తున్నారు. 


Latest News
 

ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM
రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర.. 17 రోజులు 12 నియోజకవర్గాల్లో గులాబీ బాస్ ప్రచారం Wed, Apr 24, 2024, 07:31 PM