byసూర్య | Tue, Mar 31, 2020, 11:35 AM
’లాక్ డౌన్‘ తో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేదని, దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్విటర్ లో పేర్కొన్నారు. నగరంలో ఎలాంటి సమస్య ఉన్న మేయర్ బోంతు రామ్మోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని మంత్రి ట్వీట్ చేశారు.