కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు

byసూర్య | Thu, Jan 16, 2020, 10:58 AM

జగిత్యాల : మెట్‌పల్లి వద్ద ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. సెల్ఫీ దిగేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు కాలువలో జారిపడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు.. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. గల్లంతైన యువకులను గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్‌(18), రాంబాబు(20)గా పోలీసులు గుర్తించారు.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM