byసూర్య | Sat, Jan 11, 2020, 12:04 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ భవన్ లో వీరు సమావేశమయ్యారు. మేడ్చల్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు. మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయంపై ఇద్దరు నేతలకు మంత్రి కేటీఆర్ సర్దిచెప్పారు.