byసూర్య | Sat, Oct 12, 2019, 12:27 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ సమీపాన శుక్రవారం రోజున సాయంత్రం సుమారు 50 సమవత్సరాల గల గుర్తు తెలియని వ్యక్తి స్పృహ తప్పిపడిపోవడంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా చికిత్స నిమ్మితం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.