గుర్తు తెలియని వ్యక్తి మృతి

byసూర్య | Sat, Oct 12, 2019, 12:27 PM

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ సమీపాన శుక్రవారం రోజున సాయంత్రం సుమారు 50 సమవత్సరాల గల గుర్తు తెలియని వ్యక్తి స్పృహ తప్పిపడిపోవడంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా చికిత్స నిమ్మితం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. వివరాలు తెలియాల్సి ఉంది.  


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM