byసూర్య | Wed, Aug 21, 2019, 01:23 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. తన క్యాంపు కార్యాలయంలో జౌళిశాఖ అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు.