byసూర్య | Mon, Aug 19, 2019, 09:52 PM
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రేపు. రాజీవ్ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. టీపీసీసీ ఆధ్వరంలో గాంధీ భవన్ లో రేపు సాయంత్రం రాజీవ్ జయంతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.