SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Aug 19, 2019, 05:04 PM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 37402 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11054 వద్ద ముగిసింది.