కాళేశ్వరంతో నీటి కష్టాలు దూరం : ఎమ్మెల్యే సుమన్

byసూర్య | Sun, Aug 18, 2019, 02:44 PM

కాళేశ్వరం ప్రాజెక్టు తో నీటి కష్టాలు శాశ్వతంగా దూరం కానున్నాయని చెన్నూరు  శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం లోని గంభీరావుపేట కు చెందిన రైతులు, తెరాస నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో కలిగే లాభాలను ఎమ్మెల్యే సుమన్ వారికి వివరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో నిర్మించిందని అన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM