మానస సరోవరంలో చిక్కుకున్న 40 మంది యాత్రికులు

byసూర్య | Mon, Jun 24, 2019, 04:15 PM

నేపాల్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన 40 మంది యాత్రికులు మానస సరోవరంలో చిక్కుకున్నారు. చైనా - నేపాల్‌ సరిహద్దుల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన రెండు రాష్ర్టాల నుంచి యాత్రికులు మానస సరోవర యాత్రకు బయలుదేరారు. ఐదు రోజుల నుంచి వారు అక్కడ ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. యాత్రికులు ఈ రోజు తాము ఇబ్బంది పడుతున్న విషయాన్ని వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. తమను రక్షించాలంటూ వీడియోలో కోరారు. యాత్రికుల అవస్థలను వారిని తీసుకెళ్లిన ట్రావెల్స్‌ సంస్థ పట్టించుకోవడం లేదని వాపోయారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM