మెట్రో రైళ్లలో మరోసారి సాంకేతిక లోపం

byసూర్య | Mon, Jun 24, 2019, 12:14 PM

హైదరాబాద్ లోని మెట్రో రైళ్లలో మరోసారి సాంకేతిక లోపం ఏర్పడింది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రైళ్లు ఆలస్యమయ్యాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 స్టేషన్ లో మెట్రో రైలు ఆగింది. సాంకేతిక లోపం వల్ల ఆగిందని సిబ్బంది తెలిపారు. అమీర్ పేట – హైటెక్ మార్గంలో మెట్రో రైళ్లు నిదానంగా నడుస్తున్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM