byసూర్య | Fri, Jun 21, 2019, 01:49 PM
కన్నెపల్లి పంప్ హౌస్ శిలాఫలకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఆరో మోటార్ ను కేసీఆర్ ప్రారంభించారు. అంతకంటే ముందుగా గవర్నర్ నరసింహన్ కన్నెపల్లి పంప్ హౌస్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.