కాళేశ్వరంతో మారబోతున్న తెలంగాణ ముఖచిత్రం : ఫడ్నవీస్

byసూర్య | Fri, Jun 21, 2019, 01:50 PM

కాళేశ్వరంతో తెలంగాణ ముఖచిత్రం మారబోతుందని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరంతో తమకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం వల్ల తాము నష్టపోయేది లేదన్నారు. కాళేశ్వరంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.


Latest News
 

కాంగ్రెస్, బిజెపి పార్టీలవి మోసపూరిత వాగ్దానాలు Fri, Apr 19, 2024, 02:21 PM
రెజిమెంటల్ బజార్ లో శ్రీగణేశ్ పాదయాత్ర Fri, Apr 19, 2024, 01:40 PM
దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం Fri, Apr 19, 2024, 01:40 PM
ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం Fri, Apr 19, 2024, 01:38 PM
ప్లాస్టిక్ విక్రయ దుకాణాల్లో తనిఖీలు Fri, Apr 19, 2024, 01:38 PM