byసూర్య | Fri, Jun 21, 2019, 01:50 PM
కాళేశ్వరంతో తెలంగాణ ముఖచిత్రం మారబోతుందని మహారాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాళేశ్వరంతో తమకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం వల్ల తాము నష్టపోయేది లేదన్నారు. కాళేశ్వరంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.