byసూర్య | Mon, Jun 17, 2019, 06:28 PM
హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల.రాజేందర్ గారిని కలిసిన AICC జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి,ములుగు ఎమ్మెల్యే సీతక్కగారు,DCC అధ్యక్షులు నల్లెల్ల.కుమారస్వామి* గారు...ములుగు నియోజకవర్గం ఏజన్సీ ప్రాంతాలలో రాబోవు వర్షాకాలంలో మలేరియా,డెంగీ,చికెన్ గున్యా తదితర వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మరియు ఏటూరునాగారంలో ప్రభుత్వ హాస్పిటల్ ను 100 పడకల హాస్పిటల్ గా చేయలని,కాలిగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరటం జరిగింది... మరియు ట్రైబల్ వెల్ఫీర్ కమిషనర్ క్రిస్టియానా గారిని కలిసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది