byసూర్య | Fri, Mar 22, 2019, 06:39 PM
భువనగిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నామినేషన్ వేయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ జహంగీర్ , పోచంపల్లి మాజీ జెడ్పీటీసీ మల్లేష్ యాదవ్ , డిసిసి అధ్యక్షులు బిక్షమయ్య గౌడ్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.