byసూర్య | Fri, Mar 22, 2019, 06:02 PM
టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డితో కలిసి ఆయన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్కు తన నామినేషన్ను అందజేశారు.