తెలంగాణ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

byసూర్య | Thu, Mar 21, 2019, 10:29 PM

తెలంగాణా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీకి దిగే  10 మంది అభ్యర్థుల పేర్లుతో తొలిజాబితా బిజేపి అధిష్టానం ప్ర‌క‌టించింది.. మొన్న జరిగిన ఎన్నికల్లో అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి కి సికింద్రాబాద్ స్ధానం కేటాయించారు. గ‌తంలో ఇక్క‌డ నుంచి గెలుపొందిన    బండారు దత్తాత్రేయ కు చోటు దక్కలేదు.   అలాగే తాజాగా పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే.అరుణ కు మహబూబ్ నగర్ టికెట్ ఇచ్చారు. 


బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థులు వీరు
1. సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
2. మహబూబ్ నగర్ - డీకే అరుణ
3. నిజామాబాద్- ధర్మపురి అరవింద్
4.కరీంనగర్ - బండి సంజయ్
5.వరంగల్ - చింత సాంబ మూర్తి
6.మల్కాజిగిరి - రామ చందర్ రావు
7.నాగర్ కర్నూల్ - బంగారు శృతి
8.మహబూబాబాద్ - బడా హుస్సేన్ నాయక్
9 నల్గొండ - జితేందర్ కుమార్
10. భువనగిరి - శ్యామ్ సుందర్


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM