SURYAA
Telugu Version
English Version
Let's get Social
byసూర్య | Mon, Mar 18, 2019, 02:42 PM
రేపు నిజామాబాద్ లో కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లపై కార్యకర్తలతో ఎంపీ కవిత సమావేశం నిర్వహించారు. దేశంలో పేదరికానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని కవిత అన్నారు.