లోక్‌సభ ఎన్నికల్లో గెలిచే నాయకులు మా పార్టీలో లేరు

byసూర్య | Sat, Mar 16, 2019, 04:36 PM

17వ లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున గెలిచే అభ్యర్థులు ఎవరూ లేరని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిగి ఉంది. పార్టీ గెలుపు కోసం కష్టపడి చేస్తున్నారు. కానీ సత్తా ఉన్న నాయకులంతా పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకులు లేరని ఘోష్ తెలిపారు. ఇతర పార్టీల నేతలు అభివృద్ధి కోసం తమ పార్టీలో చేరుతున్నారని.. అట్లాంటి వారిని ఎలా నిలువరిస్తామని ఆయన అన్నారు. 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 23 స్థానాల్లో గెలవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ పెట్టుకున్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM