byసూర్య | Sat, Mar 16, 2019, 03:19 PM
కాంగ్రెస్ పార్టీ కి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది.తెరాస లో చేరి ఆలోచనలో సంగారెడ్డి ఏమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.సన్నిహితులతో అయిన సమఆలోచనలు జరుపుతున్నారు.నేడో, రేపో గులాబీ గూటికి జగ్గారెడ్డి చేరే అవకాశం కనిపిస్తుంది.ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం తో పార్టీ మార్పు పై అనుమానాలు బలపడ్తున్నాయి