పంచాయతీ ఎన్నికలో ఏజెంట్ కు గుండెపోటు

byసూర్య | Mon, Jan 21, 2019, 02:05 PM

సూర్యాపేట : మునగాల మండలం ఆకుపాముల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆ గ్రామంలోని ఆరవ వార్డు తరపున సత్యం రాజు(70) అనే వ్యక్తి పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు అనుకోకుండా గుండెపోటు రావడంతో బూత్ లోనే కుప్పకూలిపోయాడు. దీంతో సత్యం రాజును చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. రాజు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM