ఈవీఎంలే బెట‌ర్ : నితీశ్ కుమార్

byసూర్య | Mon, Jan 21, 2019, 02:08 PM

పాట్నా: ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈవీఎంలే బెట‌ర్ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఈవీఎంల‌తోనే ఓటింగ్ నిర్వ‌హించాల‌ని, అవే స‌రైన ఆప్ష‌న్ అని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌తి బూత్‌లోనూ వీవీప్యాట్‌ల‌ను పెట్టాల‌ని ఆయ‌న సూచించారు. ఈవీఎంలు వ‌చ్చిన త‌ర్వాతే ఓటింగ్ శాతం పెరిగింద‌ని నితీశ్ తెలిపారు. రెండు రోజ‌ల క్రితం జ‌రిగిన మ‌హా కూట‌మి మీటింగ్‌లో కొంద‌రు నేత‌లు ఈవీఎంల‌ను వ్య‌తిరేకించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ కామెంట్ చేశారు. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM