12 గంటల వరకు 75 శాతం పోలింగ్‌: ఎస్‌ఈసీ

byసూర్య | Mon, Jan 21, 2019, 12:51 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ 75 శాతం నమోదైందని ఎస్‌ఈసీ పేర్కొంది. 3,701 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంచాయతీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు.


 


Latest News
 

ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM
మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM
ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత: సీపీ Fri, May 03, 2024, 02:48 PM
ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ఘనతే Fri, May 03, 2024, 02:47 PM