ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మాధవరం కృష్ణారావు

byసూర్య | Fri, Jan 18, 2019, 11:40 AM

హైదరాబాద్ : కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరపున గెలిచిన మాధవరం కృష్ణారావు ఇవాళ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మాధవరం కృష్ణారావు చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొత్తం ఇప్పటి వరకు 115 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, రాజాసింగ్, సండ్ర వెంకటవీరయ్య ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM